Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

యెజ్డీ, బీఎస్‌ఏ కొత్త స్క్రాంబ్లర్ బైక్‌ల విడుదల.

Udayam Digital Staff Apr 24, 2026 4:39 AM అల్ ఇండియా 4 views15 days ago
యెజ్డీ, బీఎస్‌ఏ కొత్త స్క్రాంబ్లర్ బైక్‌ల విడుదల. - Udayam Digital
క్లాసిక్ లెజెండ్స్ సంస్థ కొత్తగా 'యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350' (రూ. 1,99,950) మరియు 'బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650' (రూ. 3,24,950) బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. రోడ్లు, బురద ప్రాంతాల్లో సులభంగా ప్రయాణించేందుకు అనువుగా, పాతకాలపు శైలిలో వీటిని రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 మోడళ్లను విడుదల చేయనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అనుపమ్ థరేజా తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ల సంఖ్యను 500కు పెంచుతామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...