వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల తమ సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని వన్97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. తమ సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని పెట్టుబడిదారులకు, వినియోగదారులకు భరోసానిచ్చింది.
పీపీబీఎల్ స్వతంత్రంగా పనిచేస్తుందని, తమకు అందులో ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొంది. ఇప్పటికే ఆ సంస్థలో పెట్టుబడులను పూర్తిగా రద్దు చేసుకున్నామని, కీలక ఒప్పందాలు ఏవీ లేవని సంస్థ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

