Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Udayam Digital Staff Apr 28, 2026 1:04 PM అల్ ఇండియా 7 views11 days ago
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు - Udayam Digital
చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ సంకేతాలతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు కోల్పోయి 76,886 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద స్థిరపడ్డాయి. రూపాయి మారకం విలువ కూడా 41 పైసలు తగ్గి 94.56కు పడిపోయింది. మార్కెట్లో ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు రాణించగా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ నష్టపోయాయి.

Comments

G
Loading comments...